Home
>
ఆరోగ్యం
భోజనం తినగానే కొంతమంది కునుకు తీయడానికి ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినటం, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే భోజనం చేశాక అరగంట లేదా గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించమంటున్నారు.
#pixabay