ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. కమిన్స్ సారథ్యంలోనే 2021-22 యాషెస్ సిరీస్ని ఆసీస్ 4 - 0 తేడాతో కైవసం చేసుకుంది.
వెస్టిండీస్ జట్టుకు కోర్ట్నీ వాల్ష్ 22 టెస్టులకు సారథ్యం వహించాడు. 6 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. ఏడింటిలో ఓటమి ఎదురైంది. 9 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.