ఈ మిస్టర్ కూల్కి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఇంట్లో ఇప్పటికే పదుల సంఖ్యలో బైకులున్నాయి. ఖాళీ సమయం దొరికితే.. బైక్పై షికారుకెళ్తుంటాడు.
బైక్ రైడింగ్పై ఇష్టంతోనే హీరో నాగార్జునతో కలిసి ‘మహి రేసింగ్ టీమ్ ఇండియా’ను స్థాపించాడు. ఈ టీమ్ సూపర్స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటోంది.