Home
>
న్యూస్
కరీంనగర్లోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చిలో ఈస్టర్ డేను పురస్కరించుకొని ఈ తెల్లవారుజామున క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డాక్టర్ బాసీపాల్(తెలంగాణ ఆక్సిలరీ సెక్రటరీ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా) ఈస్టర్ పండగ సందేశాన్ని విశ్వాసులకు చదివి వినిపించారు. పాస్టరేట్ ఛైర్మన్, డయాసెసన్ మినిస్టీరియల్ సెక్రటరీ జి.శ్రీనివాసనాయక్, ప్రెస్బిటర్ మధుమోహన్, వర్జిర్ ఎస్.ప్రేమ్కుమార్లు పాల్గొన్నారు.
#Eenadu