ఉత్తమ క్రికెటర్.. ఇప్పుడు బుమ్రా.. ఇంతకుముందు ఎవరు? 

భారత అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’కు ఎంపికయ్యాడు. సర్‌ గ్యారిఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ పేరిట ఇచ్చే ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారత పేసర్ బుమ్రానే కావడం విశేషం.

2004 నుంచి ఇస్తున్న ఈ పురస్కారాన్ని భారత్ తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా రెండు సార్లు అందుకున్నాడు. కొవిడ్-19 కారణంగా 2020లో ఈ అవార్డును ఇవ్వలేదు. మరి ఏ ఏడాది, ఎవరు దీనిని గెలుచుకున్నారో ఓ లుక్కేద్దాం. 

2004 

రాహుల్ ద్రవిడ్ 

దేశం: భారత్ 

2005

జాక్వెస్‌ కలిస్ (సౌతాఫ్రికా), ఆండ్రూ ఫింట్లాఫ్‌ (ఇంగ్లాండ్) సంయుక్తంగా..

2006, 2007

రికీ పాంటింగ్ 

దేశం: ఆస్ట్రేలియా

2008

శివనారాయణ్‌ చందర్‌పాల్

దేశం: వెస్టిండీస్

2009, 2014

మిచెల్ జాన్సన్ 

దేశం: ఆస్ట్రేలియా

2010

సచిన్ తెందూల్కర్

దేశం: భారత్ 

2011

జొనాథన్ ట్రాట్

దేశం:ఇంగ్లాండ్ 

2012

కుమార సంగక్కర

దేశం: శ్రీలంక

2013

మైకేల్ క్లార్క్‌ 

దేశం: ఆస్ట్రేలియా

2015 

స్టీవ్ స్మిత్ 

దేశం: ఆస్ట్రేలియా 

2016

రవిచంద్రన్ అశ్విన్ 

దేశం: భారత్ 

2017, 2018

విరాట్ కోహ్లీ 

దేశం: భారత్ 

2019 

బెన్‌ స్టోక్స్

దేశం: ఇంగ్లాండ్ 

2021

షహీన్ షా అఫ్రిది

దేశం: పాకిస్థాన్ 

2022

బాబర్ అజామ్ 

దేశం: పాకిస్థాన్

2023

పాట్ కమిన్స్ 

దేశం: ఆస్ట్రేలియా

2024

జస్‌ప్రీత్‌ బుమ్రా

దేశం: భారత్ 

CT 2025: ఏ ఏడాది ఎవరు విన్నర్‌?

IND vs ENG: నమోదైన రికార్డులివే!

వన్డేల్లో అత్యధిక రన్స్‌.. టాప్‌-10లోకి రోహిత్‌

Eenadu.net Home