వరల్డ్‌ కప్‌ పోరుకు సర్వం సిద్ధం

భారత్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్ అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా భారత్‌, ఆసీస్‌ ప్రధానులు రానున్నట్లు సమాచారం.

సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం విన్యాసాల కోసం సన్నద్ధత

ఆకాశంలో రివ్వుమంటూ..

ప్రత్యేక అతిథులుగా వరల్డ్‌ కప్‌ విజేత సారథులు

రాక్‌స్టార్‌ డ్యూ లిపాతో ప్రత్యేక కాన్సెర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మేం వచ్చేశాం..

ఫైనల్‌ కోసం అహ్మదాబాద్‌ స్టేడియానికి చేరుకున్న భారత బృందం

This browser does not support the video element.

ఈసారి విశ్వవిజేత ఎవరో..!

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌.. నమోదైన రికార్డులివే

విరాట్‌ మెచ్చిన ఎలక్ట్రిక్‌ బోట్‌ రేసింగ్‌..

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ రికార్డులివే!

Eenadu.net Home