ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా?
‘రన్ రాజా రన్’లో శర్వానంద్ సరసన నటించిన హీరోయినే. పేరు.. సీరత్ కపూర్.
Image: Instagram/Seerat Kapoor
‘టైగర్’, ‘రాజు గారి గది 2’, ‘ఒక్క క్షణం’ తదితర చిత్రాల్లోనూ నటించింది.
Image: Instagram/Seerat Kapoor
ఆ మధ్య సర్జరీలు చేయించుకోవడంతో ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
Image: Instagram/Seerat Kapoor
గత మూడేళ్లుగా సీరత్ తెలుగు సినిమాల్లో నటించట్లేదు. చివరగా 2020లో ‘మా వింత గాథ వినుమా’లో కనిపించింది.
Image: Instagram/Seerat Kapoor
గతేడాది హిందీలో ‘మారిచ్’ అనే క్రైమ్ థ్రిల్లర్లో సీరత్ నటించింది.
Image: Instagram/Seerat Kapoor
అడపాదడపా సినిమాలు చేస్తూనే.. డ్యాన్సర్గా తన కెరీర్ను కొనసాగిస్తోంది.
Image: Instagram/Seerat Kapoor
ముంబయిలో పుట్టి పెరిగిన సీరత్ మంచి డ్యాన్సర్. చదువు పూర్తి కాగానే బాలీవుడ్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది.
Image: Instagram/Seerat Kapoor
మోడలింగ్లోనూ అడుగుపెట్టి.. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకుంది. 2014లో బాలీవుడ్లో ‘జిద్’తో.. టాలీవుడ్లో ‘రన్ రాజా రన్’తో తెరంగేట్రం చేసింది.
Image: Instagram/Seerat Kapoor
యూత్ను సీరత్ ఆకట్టుకోవడంతో తెలుగులోనే అవకాశాలు బాగా వచ్చాయి. మొత్తం 8 సినిమాల్లో నటించింది.
Image: Instagram/Seerat Kapoor
ఎంతో అందంగా కనిపించే సీరత్.. సర్జరీలు చేయించుకోవడంతో ముఖం మారిపోయింది.
Image: Instagram/Seerat Kapoor
సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే సీరత్.. తరచూ తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Seerat Kapoor