#eenadu
ఏలూరు జిల్లా మన్యంలో ఎటు చూసినా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి.
#eenadu
కొండపల్లి నుంచి కెనడాకు మట్టి గణపతులు.. కొండపల్లి కొయ్య బొమ్మలే విదేశాలకు వెళ్లేవి. నేడు మట్టి గణపతుల ప్రతిమలూ విదేశాలకు వెళ్లనున్నాయి.
కృష్ణాజిల్లా కూచిపూడిలో అభివృద్ధి చేశాక అదే వీధి ఇలా ఉంటుందని ఊహాచిత్రం
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా విద్యుత్కాంతులతో ముస్తాబైన సచివాలయం, అమరవీరుల స్మారకజ్యోతి