#eenadu
సైప్రస్లోని సెంటర్ ఆఫ్ నికోసియాలో ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్న స్థానిక చట్టసభ సభ్యురాలు మైఖేలా కైథ్రియోటి
#eenadu
ఉత్తరాఖండ్లోని మసూరీలో కెంప్టీ జలపాతం వద్ద సోమవారం పర్యాటకుల సందడి
ఉత్తర్ప్రదేశ్లోని హర్దోయ్ జిల్లా బిల్గ్రామ్ పట్టణంలో పెట్రోల్ బంకులో పని చేసే ఉద్యోగిపై ఆదివారం రాత్రి తుపాకీ ఎక్కుపెట్టి బెదిరిస్తున్న ఓ మహిళ.
ఆంధ్ర వైద్య కళాశాల సెంటినరీ అలుమ్నీ భవనం ఆవరణలో సోమవారం ఉదయం వెయ్యి మంది వైద్యులు, మెడికోలు యోగాసనాలు వేశారు.
గతంలో నల్లమలలో గద్దలు పెద్దగా కనిపించేవి కావని, ఇటీవల కనిపిస్తున్నాయని వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ షేక్ మహమ్మద్ హయత్ తెలిపారు.
#eenadu
ఆత్రేయపురం: యోగాతో మానసిక ఒత్తిడిని జయించొచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం వాడపల్లి శ్రీనివాస ప్రాంగణంలో యోగాంధ్ర-2025 కార్యక్రమం జరిగింది.