#eenadu

#eenadu

 మండపేట: అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా పట్టణానికి చెందిన చిన్నారులు వేసిన చిత్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి. 

 బైరెడ్డిపల్లె మండలం కైగల్‌ అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయతతో కూడిన జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

అయోధ్య తరహాలో విశాఖ తీరంలో రామమందిరం నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం చూస్తుంటే కడలిలో కెరటాలు నీలాల నింగిని తాకుతున్నట్లు ఉన్నాయి కదూ.  కాకినాడ సాగరతీరంలో ఈ మనోహర దృశ్యం కనువిందు చేసింది.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో తలుపులు తెరచుకున్న మధ్యమహేశ్వర్‌ ఆలయం 

పచ్చటి పర్వతాలపై మేఘాలు తెల్లటి పాలకుండలా ఆవరించాయి. ఈ దృశ్యం చీమకుర్తి సమీపంలో బుధవారం కనువిందు చేసింది. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(31-05-2025)

Eenadu.net Home