#eenadu
#eenadu
మండపేట: అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా పట్టణానికి చెందిన చిన్నారులు వేసిన చిత్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
బైరెడ్డిపల్లె మండలం కైగల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయతతో కూడిన జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
అయోధ్య తరహాలో విశాఖ తీరంలో రామమందిరం నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం చూస్తుంటే కడలిలో కెరటాలు నీలాల నింగిని తాకుతున్నట్లు ఉన్నాయి కదూ. కాకినాడ సాగరతీరంలో ఈ మనోహర దృశ్యం కనువిందు చేసింది.
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో తలుపులు తెరచుకున్న మధ్యమహేశ్వర్ ఆలయం
పచ్చటి పర్వతాలపై మేఘాలు తెల్లటి పాలకుండలా ఆవరించాయి. ఈ దృశ్యం చీమకుర్తి సమీపంలో బుధవారం కనువిందు చేసింది.