#eenadu
హైదరాబాద్: సచివాలయం వద్ద అభిమానుల సంబరాలు
తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం వచ్చే మూడో మంగళవారం సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారికి పలురకాల పండ్లతో శోభాయమానంగా అలంకరించారు.
ఇందుకూరుపేట: ఆకట్టుకున్న విద్యార్థినుల యోగాసనాలు.. చిత్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో నాగసంతోషి అనూష
‘రోడ్డు ప్రమాదాలు నియంత్రిద్దాం’ అన్న సందేశంతో పూరీతీరంలో సైకత శిల్పం
#eenadu
మహబూబ్నగర్: అతడు చదివింది ఇంటర్ మాత్రమే అయినా కళా నైపుణ్యంతో అందరినీ అబ్బురపరుస్తున్నారు.
యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
సన్హ్వాన్ : సహారా ఎడారి నుంచి వచ్చిన ధూళితో కూడిన భారీ మేఘం సోమవారం కరేబియన్ దీవుల్లో చాలా ప్రాంతాన్ని కప్పేసింది.