ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు

రోహిత్‌ సేన టీ20 కప్పు గెలిచిన సందర్భంగా గురువారం సాయంత్రం ముంబయి బీచ్‌రోడ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఆ సంబరాలను మీరూ చూసేయండి.

విజయోత్సాహంలో రోహిత్‌ శర్మ, సంజూ శాంసన్‌

పొట్టి కప్పును చూపిస్తూ కింగ్‌ కోహ్లీ, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ ఆనందం..

This browser does not support the video element.

దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో


టీమ్‌ ఇండియా ముచ్చట్లు

ఓ చేత్తో జాతీయ జెండా, మరో చేత్తో ట్రోఫీను చూపిస్తున్న అర్ష్‌దీప్‌ సింగ్‌

This browser does not support the video element.

ర్యాలీలో పాల్గొన్న క్రికెట్‌ అభిమానులు

ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న బుమ్రా

నరేంద్ర మోదీతో టీమిండియా జట్టు

పొట్టి కప్పుతో సూర్య కుమార్‌ యాదవ్‌

విజయోత్సాహంలో అభిమానులు

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌.. నమోదైన రికార్డులివే

విరాట్‌ మెచ్చిన ఎలక్ట్రిక్‌ బోట్‌ రేసింగ్‌..

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ రికార్డులివే!

Eenadu.net Home