వీరు ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ వీరులు!
సౌరభ్ గంగూలీ, 131 (ఇంగ్లాండ్, 1996)
వీరేందర్ సెహ్వాగ్, 105 (సౌతాఫ్రికా, 2001)
సురేశ్ రైనా, 120 (శ్రీలంక, 2010)
శిఖర్ ధావన్,187 (ఆస్ట్రేలియా,2013)
రోహిత్ శర్మ, 177 (వెస్టిండీస్, 2013)
పృథ్వీ షా, 134 (వెస్టిండీస్, 2018)
శ్రేయస్ అయ్యర్, 105 (న్యూజిలాండ్, 2021)
మహ్మద్ అజారుద్దీన్, 110 (ఇంగ్లాండ్, 1984)
గుండప్ప విశ్వనాథ్, లాలా అమర్నాథ్, దీపక్ శోధన్, ఏజీ కృపాల్ సింగ్, అబ్బాస్ అలీ బైగ్, హనుమంత్ సింగ్, సురీందర్ అమర్నాథ్, ప్రవీణ్ ఆమ్రేలు కూడా అరంగేట్రంతోనే సెంచరీలు చేశారు.