2024 ఐసీసీ అవార్డ్స్.. విజేతలు వీరే
2024లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. మరి ఈ అవార్డులను ఎవరెవరు దక్కించుకున్నారంటే..
జస్ప్రీత్ బుమ్రా
దేశం: భారత్
ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
అజ్మతుల్లా ఒమర్జాయ్
దేశం: అఫ్గానిస్థాన్
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
అర్ష్దీప్ సింగ్
దేశం: భారత్
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
కమిందు మెండిస్
దేశం: శ్రీలంక
మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
గెర్హార్డ్ ఎరాస్మస్
దేశం: నమీబియా
మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
జస్ప్రీత్ బుమ్రా
దేశం: భారత్
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
స్మృతి మంధాన
దేశం: భారత్
విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
అమేలియా కెర్
దేశం: న్యూజిలాండ్
విమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
అన్నరీ డెర్క్సెన్
దేశం: సౌతాఫ్రికా
విమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
ఈషా ఓజా
దేశం: యూఏఈ
విమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
అమేలియా కెర్
దేశం: న్యూజిలాండ్
విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్